శరీరతత్వం ఒక్కొకరికి ఒకల ఉంటుంది.ఐతె కొంతమంది ఇవి గమనించకుండా బయటి ప్రక్రియలకు అలవటుపడి వృధాగ వారి శ్రమను,కాలనీ,సంపదను వ్యర్ధం చేసుకుంటున్నారు.ఇల ఏదుటి వారి బలహీనతల్ని డబ్బు చేసుకునేవాల్లు చాలమంది పెరిగిపొయరు.మనకు అందుబటులో ఉండె పదార్ధలతొ మనకు మనమే చెసుకునే చక్కని చిట్కలు చూద్దాం. జిడ్డు చర్మానికి: చల్లని మంచి నీటితొ ముఖాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి కడగడం వలన ముఖంపైన ఉన్న మలినాలు ఏప్పటికప్పుడు పొతాయీ।మరి జిడ్డుగా వుంటె ముఖాన్ని కడిగిన తరువాత ఐస్క్యుబుతొ రుద్ధుకొవాలి. ధ్రక్ష రసం,నిమ్మ రసం,కొడిగుడ్డు తెల్ల సొన కలిపి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత చల్లని మంచి నీటితొ కడగాలి. ఒక టేబుల్ స్పూన్ తేనెలొ,ఒక కొడిగుడ్డు వేసి బాగ కలిపి ముఖానికి,మెడకు రాసుకొని ఆరిన తరువాత కడుగుకోవాలి. పొడి చర్మానికి: నిమ్మ రసంలొ పాలు కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని రుద్ది 20 ని//లా తరువాత చల్లని మంచి నీటితో కడుగుకోవలి. తేనెలొ నిమ్మరసం,వెజిటేబుల్ ఆయిల్ కలిపి ముఖానికి పటించి 20 ని//లా తరువాత గోరువెట్చనీ నీటితో కడుగుకోవలి.ఇది మాయిశ్చరైజెర్లా పనిచేస్తుంది। ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో,రెండు టేబుల్ స్పూన్లా పాల మ
Comments
vivek.
అరుణ.
మీ జివితంలో కూడా రంగుల సోయగాలు విరబూయలని ఆశిస్తున్నాను